Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాహం వేస్తోంది... మంచినీళ్ళు కావాలంటూ... చోరీలు చేసే చిన్న‌ది!

Webdunia
ఆదివారం, 1 మే 2016 (18:11 IST)
దాహం వేస్తోంది... కాస్త మంచినీళ్ళు ఇస్తారా అంటూ, ఇంటిలోకి వ‌స్తుంది. ఆ స‌మ‌యంలో చిన్న‌వాళ్ళు, ముస‌లి వాళ్లు మాత్ర‌మే ఇంట్లో ఉంటే... ఇక అక్క‌డ చోరీ జ‌రిగిన‌ట్లే. ఈ చిన్న‌ది బంగారం, సొమ్ము దోచుకున్న‌ట్లే. కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్యపేట మండ‌లం బూద‌వాడ‌కు చెందిన మూదావ‌త్ రాణికి 20 ఏళ్ళు. ఇంట‌ర్ చ‌దివింది. అదే గ్రామ‌నికి చెందిన వ్య‌క్తిని ప్రేమ వివాహం కూడా చేసుకుంది. 
 
విజ‌య‌వాడ‌లోని నిడ‌మానూరులో నివాసం ఉంటోంది. నిత్యం సినిమాలు, షాపింగ్ పేరిట జ‌ల్సా చేయ‌డం అల‌వాటు. దీనికోసం డ‌బ్బు కావాలి. అందుకే ఇళ్ళ‌లోకి ప్ర‌వేశించి చిన్న‌పిల్లలు, వృద్ధుల‌ను చూసి మంచినీళ్ళు అడిగి, చోరీల‌కు పాల్ప‌డుతుంది. ఇటీవ‌ల ఈమె ప‌డ‌మ‌ట, పెన‌మ‌లూరులో చోరీల‌కు పాల్ప‌డ‌టంతో నిఘా వేసిన పోలీసులు రాణిని ప‌ట్టుకున్నారు. ఆమె నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments