Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాహం వేస్తోంది... మంచినీళ్ళు కావాలంటూ... చోరీలు చేసే చిన్న‌ది!

Webdunia
ఆదివారం, 1 మే 2016 (18:11 IST)
దాహం వేస్తోంది... కాస్త మంచినీళ్ళు ఇస్తారా అంటూ, ఇంటిలోకి వ‌స్తుంది. ఆ స‌మ‌యంలో చిన్న‌వాళ్ళు, ముస‌లి వాళ్లు మాత్ర‌మే ఇంట్లో ఉంటే... ఇక అక్క‌డ చోరీ జ‌రిగిన‌ట్లే. ఈ చిన్న‌ది బంగారం, సొమ్ము దోచుకున్న‌ట్లే. కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్యపేట మండ‌లం బూద‌వాడ‌కు చెందిన మూదావ‌త్ రాణికి 20 ఏళ్ళు. ఇంట‌ర్ చ‌దివింది. అదే గ్రామ‌నికి చెందిన వ్య‌క్తిని ప్రేమ వివాహం కూడా చేసుకుంది. 
 
విజ‌య‌వాడ‌లోని నిడ‌మానూరులో నివాసం ఉంటోంది. నిత్యం సినిమాలు, షాపింగ్ పేరిట జ‌ల్సా చేయ‌డం అల‌వాటు. దీనికోసం డ‌బ్బు కావాలి. అందుకే ఇళ్ళ‌లోకి ప్ర‌వేశించి చిన్న‌పిల్లలు, వృద్ధుల‌ను చూసి మంచినీళ్ళు అడిగి, చోరీల‌కు పాల్ప‌డుతుంది. ఇటీవ‌ల ఈమె ప‌డ‌మ‌ట, పెన‌మ‌లూరులో చోరీల‌కు పాల్ప‌డ‌టంతో నిఘా వేసిన పోలీసులు రాణిని ప‌ట్టుకున్నారు. ఆమె నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments