Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త కారు కొన్నాడు.. పార్టీ ఇచ్చాడు.. తిరిగి వస్తూ..?

Webdunia
శనివారం, 5 ఆగస్టు 2023 (12:01 IST)
తాడిపత్రిలో కొత్త కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 
కొత్త కారు కొనడంతో స్నేహితులకు పార్టీ ఇచ్చి.. ఆపై ఇంటికి వెళ్తుండగా.. కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది.అంతే ఈ ప్రమాదం లో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు.
 
వివరాల్లోకి వెళితే.. తాడిపత్రికి చెందిన మోహన్‌ రెడ్డి ఇటీవల కొత్త కారు కొనుగోలు చేశాడు. ఇందుకోసం స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. ఇక పార్టీ ముగించుకుని తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురయ్యింది. 
 
ఆ యాక్సిడెంట్‌లో కారు నడుపుతున్న మోహన్‌రెడ్డితో పాటు విష్ణువర్ధన్‌, నరేశ్‌ రెడ్డి స్పాట్‌లోనే మ‌ృతి చెందగా. .మరో యువకుడు శ్రీనివాసరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. పార్టీలో మద్యం సేవించి కారు నడపటం వల్లే ఈ ఘోరం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments