Webdunia - Bharat's app for daily news and videos

Install App

భయపడుతూ బతకలేము.. నారా లోకేష్‌

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (21:28 IST)
కడప జిల్లాలో పర్యటించారు తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్సి నారా లోకేష్‌. వైసిపి కార్యకర్తల చేతిలో దారుణంగా హత్యకు గురైన నందం సుబ్బయ్య పార్థీవదేహానికి నివాళులు అర్పించారు నారా లోకేష్‌. సుబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తరువాత జరిగిన మీడియా సమావేశంలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు నారా లోకేష్‌.
 
ఆంధ్రప్రదేశ్‌ హత్యాంధ్రప్రదేశ్‌గా మారిపోతోందంటూ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజురోజుకు క్షీణించిపోయాయి. పోలీసులు వైసిపి కార్యకర్తల్లా మారిపోయారు. వైసిపికి వారు బానిసలైపోయారు. ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు.
 
అంతేకాదు అతి దారుణంగా టిడిపి కార్యకర్తను చంపేస్తే తూతూ మంత్రంగా కేసులు పెడతారా. అసలు మీరేం చేస్తున్నారు. వైసిపి ఎమ్మెల్యే కూడా ఇందులో ప్రధాన ముద్దాయి. అతన్ని వదిలేస్తారా? వెంటనే వారిపై కేసులు పెట్టండి అంటూ మండిపడ్డారు నారా లోకేష్‌. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments