Webdunia - Bharat's app for daily news and videos

Install App

భయపడుతూ బతకలేము.. నారా లోకేష్‌

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (21:28 IST)
కడప జిల్లాలో పర్యటించారు తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్సి నారా లోకేష్‌. వైసిపి కార్యకర్తల చేతిలో దారుణంగా హత్యకు గురైన నందం సుబ్బయ్య పార్థీవదేహానికి నివాళులు అర్పించారు నారా లోకేష్‌. సుబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తరువాత జరిగిన మీడియా సమావేశంలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు నారా లోకేష్‌.
 
ఆంధ్రప్రదేశ్‌ హత్యాంధ్రప్రదేశ్‌గా మారిపోతోందంటూ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజురోజుకు క్షీణించిపోయాయి. పోలీసులు వైసిపి కార్యకర్తల్లా మారిపోయారు. వైసిపికి వారు బానిసలైపోయారు. ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు.
 
అంతేకాదు అతి దారుణంగా టిడిపి కార్యకర్తను చంపేస్తే తూతూ మంత్రంగా కేసులు పెడతారా. అసలు మీరేం చేస్తున్నారు. వైసిపి ఎమ్మెల్యే కూడా ఇందులో ప్రధాన ముద్దాయి. అతన్ని వదిలేస్తారా? వెంటనే వారిపై కేసులు పెట్టండి అంటూ మండిపడ్డారు నారా లోకేష్‌. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరి హీరోయిన్లను దాటుకుని దక్కిన అవకాశం భాగ్యశ్రీ బోర్సే కు లక్క్ వరిస్తుందా ?

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

సమంత, సాయిపల్లవి ప్రాసిట్యూట్స్ : మహిళా విశ్లేషకులు ఘాటు విమర్శ

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments