Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయన అహాన్ని తృప్తి పర్చేందుకే సార్ అని పిలిచా : చంద్రబాబు

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (14:58 IST)
అమరావతిలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ని కలిసిన సందర్భంలో కూడా మిస్టర్ క్లింటన్ అని మాత్రమే సంబోధించాననీ... సార్ అని ఎప్పుడూ పిలవలేదని పేర్కొన్నారు. 
 
నిజానికి నరేంద్ర మోడీ రాజకీయాలలో తన కంటే జూనియర్ అయినప్పటికీ ఆయనని సార్ అని పిలిచేవాడిననీ వ్యాఖ్యానించారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే మోడీ అహాన్ని సంతృప్తి పరిచేందుకు తాను సార్ అని పిలిచాననీ వ్యాఖ్యానించడం విశేషం. 
 
2014లో రాష్ట్రానికి భాజపా న్యాయం చేస్తుందనే ఉద్దేశ్యంతోనే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నానని చెప్తున్న ఆయన.. పొత్తు లేకుంటే మరో 10 సీట్లు ఎక్కువగానే వచ్చి ఉండేవని వ్యాఖ్యానించడం విశేషంగా నిలిచాయి. మొత్తం మీద చంద్రబాబు వ్యవహారం చూస్తే వెనుకటి బద్దెన రచించిన సుమతి శతకంలో ఒక పద్యం... 'కూరిమి గల దినములలో' అనే పద్యం గుర్తొస్తోంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments