Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయన అహాన్ని తృప్తి పర్చేందుకే సార్ అని పిలిచా : చంద్రబాబు

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (14:58 IST)
అమరావతిలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ని కలిసిన సందర్భంలో కూడా మిస్టర్ క్లింటన్ అని మాత్రమే సంబోధించాననీ... సార్ అని ఎప్పుడూ పిలవలేదని పేర్కొన్నారు. 
 
నిజానికి నరేంద్ర మోడీ రాజకీయాలలో తన కంటే జూనియర్ అయినప్పటికీ ఆయనని సార్ అని పిలిచేవాడిననీ వ్యాఖ్యానించారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే మోడీ అహాన్ని సంతృప్తి పరిచేందుకు తాను సార్ అని పిలిచాననీ వ్యాఖ్యానించడం విశేషం. 
 
2014లో రాష్ట్రానికి భాజపా న్యాయం చేస్తుందనే ఉద్దేశ్యంతోనే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నానని చెప్తున్న ఆయన.. పొత్తు లేకుంటే మరో 10 సీట్లు ఎక్కువగానే వచ్చి ఉండేవని వ్యాఖ్యానించడం విశేషంగా నిలిచాయి. మొత్తం మీద చంద్రబాబు వ్యవహారం చూస్తే వెనుకటి బద్దెన రచించిన సుమతి శతకంలో ఒక పద్యం... 'కూరిమి గల దినములలో' అనే పద్యం గుర్తొస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

తర్వాతి కథనం
Show comments