Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను వైసిపిలో చేరుతున్నాగా... ఏపీలో కాంగ్రెస్ కనుమరుగేనా?

Webdunia
శనివారం, 10 నవంబరు 2018 (20:43 IST)
టిడిపి - కాంగ్రెస్ కలయికతో ఒక్కసారిగా కొంతమంది సీనియర్ నేతల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఇప్పటికే కొంతమంది నేతలు పార్టీని వదిలి వచ్చేశారు కూడా. అందులో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య ఒకరు. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఆయన వైసిపిలో చేరేందుకు సిద్థమైపోయారు. ఈనెల 13వ తేదీన వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
 
నేరుగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డితో సంప్రదింపులు జరిపిన సి.రామచంద్రయ్య ఆ పార్టీలో చేరేందుకు అనుమతి రావడంతో వెళ్ళేందుకు సిద్థమైపోయారు. సి. రామచంద్రయ్యను స్వయంగా జగన్ కండువా కప్పి వైసిపిలోకి ఆహ్వానించనున్నారు. ఈయనొకరే కాకుండా కాంగ్రెస్ పార్టీలోని మిగిలిన సీనియర్ నేతలు కూడా పార్టీని వదిలి వైసిపిలో చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments