Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర బడ్జెట్ 2024 : అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు (Video)

వరుణ్
మంగళవారం, 23 జులై 2024 (12:35 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడివుందన్నారు. అలాగే, నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. 
 
అలాగే, నిరుద్యోగుల కోసం మూడు పథకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా మూడు ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహకాలు ఈపీఎఫ్‌లో నమోదు ఆధారంగా వీటి అమలు, 'సంఘటిత రంగంలోకి ప్రవేశించిన తొలిసారి ఉద్యోగులకు ఒక నెల వేతనం మూడు వాయిదాల్లో గరిష్ఠంగా రూ.15 వేలు చెల్లింపు. నెలకు గరిష్ఠంగా రూ.1 లక్ష లోపు వేతనం ఉన్నవారు అర్హులు ఉంటారని, 210 లక్షల మంది యువతకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. 
 
అలాగే, ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, ఎంఎఎస్ఎంఈపై దృష్టి. వాతావరణ మార్పులకు అనుగుణంగా 9 రకాల వంగడాలు. వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు, స్వయం సమృద్ధి సాధించడం వంటి అంశాలను ప్రధానంగా ఆమె ప్రస్తావించారు. ప్రజల మద్దతుతో నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చామని, దేశ ద్రవ్యోల్బణం 3.1 శాతంగా ఉందని, అన్నదాతల కోసం ఇటీవల పంటల కనీస మద్దతు పెంచినట్టు, మరో ఐదేళ్ల పాటు 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments