Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుసకు అన్నా చెల్లెళ్లు... ప్రేమలో పడి పారిపోయినందుకు కాళ్లతో తన్నిన పెద్దలు..

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (14:02 IST)
అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం, కే.పి.దొడ్డి గ్రామంలో వరసకు అన్నాచెల్లెల్లు అయిన సాయి(19), వన్నూరమ్మ(15) ప్రేమించుకున్నారు. వీరిద్దరు పెద్దలకు తెలియకుండా పారిపోయి పెళ్లి చేసుకుందామనుకున్నారు. అయితే  పెద్దలు వారి ఆచూకి తెలుసుకుని పట్టుకుని కే.పి.దొడ్డి గ్రామంలో పెద్దమనుషుల ఎదుట పంచాయితీ నిర్వహించారు. 
 
వరుసకు అన్నా చెల్లెలు అయినందున గ్రామ ప్రజలు పెద్దలు పంచాయతీ నిర్వహించి అన్నాచెల్లెలు ప్రేమించుకోవడం తప్పు, పైగా మీరు మైనర్లు అని, మన సంప్రదాయానికి విరుద్ధం అని తీర్పు చెప్పారు. అక్కడి దాకా బాగానే ఉంది. ఆ తర్వాతే అది అమానవీయంగా తయారైంది. గ్రామ పెద్ద, మాజీ ఎంపీటీసీ లింగప్ప పంచ ఎగ్గట్టుకుని రెచ్చిపోయాడు. 
 
లింగప్ప అమ్మాయిని, అబ్బాయిని చితకబాదాడు. కర్ర దెబ్బలు, కాలి దెబ్బలతో విచక్షణారహితంగా కొడుతూ బహిరంగ శిక్ష వేశారు. అక్కడున్న వారు వీడియో తీయడంతో అది బయటకు వచ్చి వైరల్ అయింది. ఈ దారుణ ఘటన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments