Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేష్ పాదయాత్రకు బ్రేక్.. కారణం ఏంటో తెలుసా?

Webdunia
గురువారం, 25 మే 2023 (22:35 IST)
తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ నెల 27, 28 తేదీల్లో రాజమండ్రిలో టీడీపీ మహానాడు జరుగనున్న కారణంగా.. లోకేష్ పాదయాత్రకు బ్రేక్ వేశారు. 
 
ఆపై తిరిగి నారా లోకేష్ పాదయాత్ర ఈ నెల 30న ప్రారంభం కానుంది. జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం, పెద్దపసుపుల గ్రామాల మీదుగా గురువారం లోకేశ్ పాదయాత్ర కొనసాగింది. ఇక నారా లోకేష్ కడప ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. 
 
ప్రత్యేక విమానంలో అమరావతికి చేరుకోనున్నారు. శుక్రవారం అమరావతి నుంచి బయల్దేరి.. రాజమండ్రిలో జరిగే మహానాడు ప్రాంతానికి చేరుకోనున్నారు.  

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments