Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాకు ఒంగోలు జాతి గిత్తలు కావాలి... స్పీకర్ కోడెలను కలిసిన బ్రెజిల్ వ్యాపారులు

అమరావతి : బ్రెజిల్ దేశంలో ఒంగోలు గిత్తల పెంపకాన్ని చేపట్టే లక్ష్యంతో ఆ దేశానికి చెందిన వ్యాపార ప్రతినిధి జాస్(Joss)తో కూడిన ప్రతినిధి బృందం శుక్రవారం వెలగపూడిలో అసెంబ్లీ స్పీకర్ డా.కోడెల శివప్రసాదరావును కలిసింది. ఈ మేరకు ఈ ప్రతినిధి బృందం స్పీకర్ ఛాం

Webdunia
శుక్రవారం, 28 జులై 2017 (18:39 IST)
అమరావతి : బ్రెజిల్ దేశంలో ఒంగోలు గిత్తల పెంపకాన్ని చేపట్టే లక్ష్యంతో ఆ దేశానికి చెందిన వ్యాపార ప్రతినిధి జాస్(Joss)తో కూడిన ప్రతినిధి బృందం శుక్రవారం వెలగపూడిలో అసెంబ్లీ స్పీకర్ డా.కోడెల శివప్రసాదరావును కలిసింది. ఈ మేరకు ఈ ప్రతినిధి బృందం స్పీకర్ ఛాంబరులో ఇందుకు సంబంధించి కొద్దిసేపు ముచ్చటించింది.
 
ఒంగోలు జాతి ఎద్దుల పెంపకానికి(Ongole Bulls Cattle Breeding Development)గాను ఒంగోలు గిత్తలను బ్రెజిల్ దేశంలో పెంచేందుకు ఆసక్తిని కరపర్చిన నేపధ్యంలో ఈ ప్రతినిధి బృదం ఇక్కడకు రావడం జరిగింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలో బ్రెజిల్ దేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పరస్పర ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఈ సందర్భంగా స్పీకర్ శివ ప్రసాదరావు మన ఒంగోలు జాతి ఎద్దుల ప్రాముఖ్యతను వారికి వివరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments