Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజల చిల్లర కష్టాలు తీరనున్నాయి.. ఆగస్టు 15లోపే రూ.200 నోట్లు?

ప్రజల చిల్లర కష్టాలను తొలగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.200ల నోట్లను విడుదల చేయనుంది. గత ఏడాది రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో రూ.500 రూ.2000 కొత్త నోట్లను ఆర్బీఐ విడుదల చేస

Webdunia
శుక్రవారం, 28 జులై 2017 (17:17 IST)
ప్రజల చిల్లర కష్టాలను తొలగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.200ల నోట్లను విడుదల చేయనుంది. గత ఏడాది రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో రూ.500 రూ.2000 కొత్త నోట్లను ఆర్బీఐ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ.2వేల నోటుతో చిల్లర కష్టాలు పెరిగిపోవడం గమనించిన ఆర్బీఐ.. చిన్న నోటు రూ.200లను స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నట్లు సమాచారం.
 
జూన్ నుంచే రెండు వందల రూపాయల నోట్ల ముద్రణ ప్రారంభమైందని, 21 రోజుల పాటు ఈ నోట్లను ముద్రించినట్లు ఆర్బీఐ ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో ఆగస్టు 15వ తేదీ లోపే రెండొందల కొత్త కరెన్సీ నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియ తుదిదశలో ఉందని ఆర్బీఐ వెల్లడించింది. మరోవైపు రిజర్వ్ బ్యాంకు ఇప్పటికే రూ.2 వేల నోటు ముద్రణను తాత్కాలికంగా ఆపివేసినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments