Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోండా ఉమ కాజేశారయ్యా... రూ. 35 లక్షలు తీసుకుని...

ఎమ్మెల్యే, తితిదే బోర్డ్ సభ్యుడు అయిన బోండా ఉమా మహేశ్వర రావు మరోసారి వార్తల్లో నిలిచారు. బోండా ఉమ తమకు విజయవాడలోని సుబ్బరాయ నగర్ వెంచర్లో స్థలం ఇస్తామని చెప్పి డబ్బు తీసుకుని మోసం చేశారంటూ నందిగామకు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు

Webdunia
బుధవారం, 30 మే 2018 (17:49 IST)
ఎమ్మెల్యే, తితిదే బోర్డ్ సభ్యుడు అయిన బోండా ఉమా మహేశ్వర రావు మరోసారి వార్తల్లో నిలిచారు. బోండా ఉమ తమకు విజయవాడలోని సుబ్బరాయ నగర్ వెంచర్లో స్థలం ఇస్తామని చెప్పి డబ్బు తీసుకుని మోసం చేశారంటూ నందిగామకు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసారు. తమకు స్థలం ఇస్తామని చెప్పడంతో బోండా ఉమకు రూ. 35 లక్షలు ఇచ్చామనీ, కానీ ఎంతకీ స్థలాన్ని ఇవ్వలేదని వెల్లడించారు. 
 
కాగా బోండా ఉమా మహేశ్వర రావుపై గతంలోనూ ఇటువంటి ఆరోపణలు రావడం గమనార్హం. గతంలోనూ ఆయన కొంతమంది భూములను ఆక్రమించారనీ, తనఖా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ అవన్నీ తప్పుడు ఆరోపణలంటూ ఆయన కొట్టిపారేశారు. మరి ఇప్పుడు ఈ ఆరోపణపై ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments