Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ పర్యటనకు ముందు భీమవరంలో పేలుడు.. ఆవు గడ్డి మేస్తుండగా..?

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (11:54 IST)
పశ్చిమ గోదావరి జిల్లాలో బాంబు కలకలం రేగింది. భీమవరం-ఉండి రోడ్లోని ఓ ఖాళీ స్థలంలో బాంబు పేలింది. ఆవు గడ్డి మేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆవుకు తీవ్రగాయాలు కాగా పేలుడు ధాటికి ఘటనాస్థలంలో భారీ గుంత ఏర్పడింది. 
 
ఆదివారం సీఎం జగన్‌ భీమవరంలో పర్యటించనున్నారు. ఆ ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే పేలుడు జరగడంతో పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. బాంబ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. పేలుడు జరిగిన పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. పేలింది నాటుబాంబా లేక వేరేదా.? అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
సీఎం జగన్‌ పర్యటనకు ముందురోజు బాంబు పేలుడు తీవ్ర కలకలం రేపింది. భీమవరం-ఉండి రహదారి వెంట ఆవు మేత మేస్తుండగా బాంబు పేలింది. పేలుడు ధాటికి ఆవు తీవ్రంగా గాయపడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments