Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాసకు ధీటుగా బీజేపీ : లక్ష్మణ్

Webdunia
ఆదివారం, 19 జనవరి 2020 (17:14 IST)
టీఆర్ఎస్ పార్టీకి దీటుగా ఎదుగుతున్న  బీజేపీని చూసి గులాబీ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వర్ని రోడ్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. టిఆర్ఎస్ పార్టీ అడ్డదారులు తొక్కి గెలవాలని చూస్తుందని ఆరోపించారు. 
 
టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే కల్వకుంట్ల కుటుంబానికి పాలేరుగా మారతారు అని అన్నారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక గూటి పక్షులేనని ఆరోపించారు. భైంసాలో హిందువుల ఇల్లు ఖాళీ చేస్తున్నారు అంటే దానికి కారణం ఎంఐఎం పార్టీ నేనని భైంసాలో జరిగిన ఘటన నిజాంబాద్‌లో జరగకూడదనే బిజెపికి ఓటు వేయాలని టిఆర్ఎస్‌కు ఓటు వేస్తే ఎంఐఎంకు ఓటు వేసినట్లే అని అన్నారు.
 
కేంద్రం ఇచ్చిన నిధులు తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కేంద్రం నిధులు ఇవ్వడం లేదని కేటీఆర్ అబద్దాలు ఆడుతున్నారని అన్నారు. కేటీఆర్‌తో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

Parthiban : నటి సీత నాకు లైఫ్ ఇచ్చిందంటున్న పార్తీబన్, తెలుగులో రీ ఎంట్రీ

ఈ యేడాది ఆఖరులో సెట్స్‌పైకి 'కల్కి-2' : నాగ్ అశ్విన్

Mad Square: ఇది మాడ్ కాదు మాడ్ మ్యాక్స్ అంటూ మ్యాడ్ స్క్వేర్ నుంచి హుషారైన గీతం

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ధోనీ! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments