Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో రైతు కాళ్ళు పట్టుకున్న బిజెపి జాతీయ కార్యదర్సి.. ఎందుకు?

Webdunia
శనివారం, 26 డిశెంబరు 2020 (13:26 IST)
రైతులకు పాదాభివందనం చేశారు బిజెపి జాతీయ కార్యదర్సి సునీల్ థియోదర్. రైతులను ఇబ్బంది పెట్టడం కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం కాదన్న సునీల్ థియోదర్..ఇప్పటికైనా నూతన రైతు చట్టాల గురించి తెలుసుకోవాలన్నారు. 
 
పట్టెడన్నం పెట్టే రైతన్న దేవుడితో సమానమని.. ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతులు ఇప్పటికైనా మానుకోవాలన్నారు. తిరుపతిలోని కట్టకింద ఊరులో జరిగిన భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి వేడుకల్లో పాల్గొన్న సునీల్ థియోదర్ వాజ్ పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 
 
నూతన వ్యవసాయ రైతు చట్టాలపై అవగాహన కల్పిస్తూ రైతులకు కరపత్రాలను అందజేశారు సునీల్ థియోదర్. చట్టాలు ఏ విధంగా రైతులకు ఉపయోగపడతాయో తెలుసుకోకుండా కొంతమంది కావాలనే రాద్దాంతం చేస్తున్నారన్నారు. దేశంలో రెండు రాష్ట్రాల రైతులే అనవసరంగా ఢిల్లీ వీధుల్లో నిరసనలు తెలుపుతున్నారన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments