Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవితాల్లో రంగులు నింపాలి.. భవనాలకు రంగులు వేయడం కాదు : జీవీఎల్

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (17:10 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే మొట్టికాయలు తప్పవని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు హెచ్చరించారు. పంచాయతీ భవనాలకు అధికార వైకాపా పార్టీ జెండా గుర్తులను వేసిన కేసులో సుప్రీంకోర్టులో ఏపీ సర్కారుకు మరోమారు భంగపాటు తప్పలేదు. 
 
ఈ అంశంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. దీనిపై జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ, సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైందన్నారు. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిర్ధారించిందన్నారు. 
 
రాష్ట్ర ప్రభుత్వంమొండిగా వ్యవహరిస్తే.. ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయని ప్రభుత్వం తెలుసుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వం చేయాల్సింది ప్రజల జీవితాల్లో రంగులు నింపడమే తప్ప.. ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడం కాదని జీవీఎల్‌ పేర్కొన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments