Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవితాల్లో రంగులు నింపాలి.. భవనాలకు రంగులు వేయడం కాదు : జీవీఎల్

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (17:10 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే మొట్టికాయలు తప్పవని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు హెచ్చరించారు. పంచాయతీ భవనాలకు అధికార వైకాపా పార్టీ జెండా గుర్తులను వేసిన కేసులో సుప్రీంకోర్టులో ఏపీ సర్కారుకు మరోమారు భంగపాటు తప్పలేదు. 
 
ఈ అంశంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. దీనిపై జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ, సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైందన్నారు. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిర్ధారించిందన్నారు. 
 
రాష్ట్ర ప్రభుత్వంమొండిగా వ్యవహరిస్తే.. ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయని ప్రభుత్వం తెలుసుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వం చేయాల్సింది ప్రజల జీవితాల్లో రంగులు నింపడమే తప్ప.. ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడం కాదని జీవీఎల్‌ పేర్కొన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments