Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్య బాబోయ్.. అమిత్ షా ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వలేదంటే నమ్మరే : వీర్రాజు

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అవినీతి ఆరోపణలు చేసినందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు మీడియాలో వచ్చిన వార్తలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము

Webdunia
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (15:50 IST)
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అవినీతి ఆరోపణలు చేసినందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు మీడియాలో వచ్చిన వార్తలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందించారు. అమ్మతోడుగా, తమ పార్టీ అధినేత అమిత్ షా ఫోన్ చేసి హెచ్చరించలేదని స్పష్టంచేశారు. 
 
ఇదే అంశంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, షా తనను మందలించారని వస్తున్న వార్తల్లో రవ్వంత కూడా వాస్తవం లేదన్నారు. కావాలంటే తన కాల్‌డేటా చెక్ చేసుకోవచ్చన్నారు. తన గొంతును నొక్కే ప్రయత్నం జరుగుతోందన్నారు. తనను వైసీపీ కోవర్టు అంటూ చేస్తున్న ఆరోపణలు వింటుంటే నవ్వొస్తోందని చెప్పారు. 
 
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని ఏపీ హక్కుల కోసం జేఏసీని ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేపట్టడం మంచిదేనన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అనిశ్చిత వాతావరణం నెలకొందని దానికి చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments