Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ప్రణమిల్లింది పార్లమెంట్‌కు కాదు... ప్రధాని నరేంద్ర మోడీకి

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగవారం పార్లమెంట్‌కు వెళ్ళారు. తొలుత పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు.

Webdunia
మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (14:35 IST)
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగవారం పార్లమెంట్‌కు వెళ్ళారు. తొలుత పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయన పార్లమెంట్ హాలులో అడుగుపెట్టే ముందు పార్లమెంట్ ప్రధాన ద్వారం మెట్లకు తాకుతూ నమస్కరించారు.
 
దీనిపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందిస్తూ, పార్లమెంట్ మెట్లకు మొక్కి వెళ్లడమంటే అత్యున్నత స్థానంలో ఉన్న ప్రధానికి మొక్కినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన రాఫెల్ డీల్ వంటి పెద్ద విషయాల గురించి మాట్లాడేంత పెద్దోళ్లం కాదని, కానీ, రాష్ట్ర స్థాయిలో జరిగిన శాండ్, ల్యాండ్ స్కాం గురించి మాట్లాడతామన్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments