Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు దొంగ ఏడుపుల్ని ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు

ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వర నమూనాకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టును తెలుగు ప్రజలకు వెల్లడించాలని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి కె. ఆంజనేయ రెడ్డి సూచించారు. ఓటుకు నోటు కేసున

Webdunia
మంగళవారం, 8 మే 2018 (16:52 IST)
ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వర నమూనాకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టును తెలుగు ప్రజలకు వెల్లడించాలని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి కె. ఆంజనేయ రెడ్డి సూచించారు. ఓటుకు నోటు కేసును నీరుగార్చవద్దని తెలంగాణ సీఎం చంద్రశేఖర రావుకు సూచించారు. కేంద్రంపై ఏపీ సర్కారు కొత్త డ్రామాను మొదలెట్టిందని.. చంద్రబాబు దొంగ ఏడుపుల్ని ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదన్నారు. 
 
తెలుగుదేశం పార్టీ తెలుగు డ్రామా పార్టీగా మారిపోయిందని ఆంజనేయ రెడ్డి ఎద్దేవా చేశారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ నాయకుడు అశోక్ బాబు ధోరణి విపరీత స్థాయికి చేరిందని ఆంజనేయ రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగ విధుల్ని విస్మరించి రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో సీఎం కేసీఆర్ దేశం మొత్తం తిరుగుతున్నారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments