Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు దొంగ ఏడుపుల్ని ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు

ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వర నమూనాకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టును తెలుగు ప్రజలకు వెల్లడించాలని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి కె. ఆంజనేయ రెడ్డి సూచించారు. ఓటుకు నోటు కేసున

Webdunia
మంగళవారం, 8 మే 2018 (16:52 IST)
ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వర నమూనాకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టును తెలుగు ప్రజలకు వెల్లడించాలని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి కె. ఆంజనేయ రెడ్డి సూచించారు. ఓటుకు నోటు కేసును నీరుగార్చవద్దని తెలంగాణ సీఎం చంద్రశేఖర రావుకు సూచించారు. కేంద్రంపై ఏపీ సర్కారు కొత్త డ్రామాను మొదలెట్టిందని.. చంద్రబాబు దొంగ ఏడుపుల్ని ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదన్నారు. 
 
తెలుగుదేశం పార్టీ తెలుగు డ్రామా పార్టీగా మారిపోయిందని ఆంజనేయ రెడ్డి ఎద్దేవా చేశారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ నాయకుడు అశోక్ బాబు ధోరణి విపరీత స్థాయికి చేరిందని ఆంజనేయ రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగ విధుల్ని విస్మరించి రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో సీఎం కేసీఆర్ దేశం మొత్తం తిరుగుతున్నారన్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments