Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుర పోరులో కుదిరిన దోస్తీ...కొండ‌ప‌ల్లిలో బీజేపీ జ‌న‌సేన క‌లిసి పోటీ!

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (12:01 IST)
ప్రతిష్టాత్మక విజ‌య‌వాడ శివారు కొండపల్లి పుర పోరులో జనసేన, బిజేపి మిత్ర బంధం యదావిధి కొనసాగనుంది. రాష్ట్రం లో బిజేపి, జనసేన మద్య కొనసాగుతున్న స్నేహ బంధం సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ, కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో సైతం అమలు చేయనున్నారు. అధికార వైసీపీ కి ధీటుగా మున్సిపాలిటీ పరిధిలోని 29 వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్ధులను నిలబెట్టి తమ సత్తా చాటేందుకు సిద్ధం అయ్యారు.
 
కొండ‌ప‌ల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డుల్లో సగ భాగం సీట్లు బిజేపి, సగం జనసేన పోటీ చేసే విధంగా ఒప్పందం కుదిరినట్లు విశ్వసనీయ సమాచారం. సీట్ల పంపకాల పై ఇరు పార్టీల నేతలు ఇప్పటికే ఏకాభిప్రాయనికి రాగా, ఎక్కడ ఏ ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారు అన్న అంశాల పై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రెండు పార్టీల కలయిక తో అధికార వైసీపీకి గట్టి పోటీ ఇస్తామనే ధీమాతో ఇరు పార్టీల నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments