Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుర పోరులో కుదిరిన దోస్తీ...కొండ‌ప‌ల్లిలో బీజేపీ జ‌న‌సేన క‌లిసి పోటీ!

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (12:01 IST)
ప్రతిష్టాత్మక విజ‌య‌వాడ శివారు కొండపల్లి పుర పోరులో జనసేన, బిజేపి మిత్ర బంధం యదావిధి కొనసాగనుంది. రాష్ట్రం లో బిజేపి, జనసేన మద్య కొనసాగుతున్న స్నేహ బంధం సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ, కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో సైతం అమలు చేయనున్నారు. అధికార వైసీపీ కి ధీటుగా మున్సిపాలిటీ పరిధిలోని 29 వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్ధులను నిలబెట్టి తమ సత్తా చాటేందుకు సిద్ధం అయ్యారు.
 
కొండ‌ప‌ల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డుల్లో సగ భాగం సీట్లు బిజేపి, సగం జనసేన పోటీ చేసే విధంగా ఒప్పందం కుదిరినట్లు విశ్వసనీయ సమాచారం. సీట్ల పంపకాల పై ఇరు పార్టీల నేతలు ఇప్పటికే ఏకాభిప్రాయనికి రాగా, ఎక్కడ ఏ ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారు అన్న అంశాల పై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రెండు పార్టీల కలయిక తో అధికార వైసీపీకి గట్టి పోటీ ఇస్తామనే ధీమాతో ఇరు పార్టీల నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments