Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్డీయేలోకి తెదేపా, జనసేన-బీజేపిలకు 30 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాలు?

ఐవీఆర్
శనివారం, 9 మార్చి 2024 (15:52 IST)
తెలుగుదేశం పార్టీని మరోసారి ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానించింది భాజపా. పొత్తు ధర్మం ప్రకారం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా-జనసేన కలిసి 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఇప్పటికే 24 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు. కనుక మిగిలిన 6 అసెంబ్లీ స్థానాల్లో భాజపా బరిలోకి దిగనుంది. తెలుగుదేశం పార్టీ 145 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది.
 
ఇక లోక్ సభ స్థానాల విషయానికి వస్తే... టీడీపీ 17 ఎంపీ స్థానాల్లోనూ, భాజపా 6, జనసేన 2 స్థానాల్లో పోటీ చేస్తాయని సమాచారం. వైసిపిని గద్దె దించడమే లక్ష్యంగా మూడు పార్టీలు పరస్పరం పొత్తుకు అంగీకరించాయి. కాగా సీట్ల సర్దుబాటు విషయాన్ని ఈ రోజు సాయంత్రం అధికారికంగా వెల్లడిస్తారని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments