Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిగ్రీ మొదటి ఏడాది విద్యార్థులకు ద్విభాష పాఠ్య పుస్తకాలు

Webdunia
బుధవారం, 14 జులై 2021 (12:00 IST)
ఏపీలో అన్ని కళాశాలల్లో ఈ ఏడాది నుంచి తెలుగు మాధ్యమాన్ని రద్దు చేసి, ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేసింది ప్రభుత్వం. డిగ్రీ మొదటి ఏడాది విద్యార్థులకు ద్విభాష పాఠ్య పుస్తకాలను అందించనున్నారు.

ఈ రెండు భాషల్లోనూ పాఠ్యాంశాలు ఉండేలా కొత్తగా పుస్తకాలు ముద్రిస్తోంది. ఇందుకు ఉన్నత విద్యామండలి డిగ్రీ అధ్యాపకులను నియమించనుంది. 
 
మొదటి ఏడాదిలో సెమిస్టర్‌ 1, 2లకు ప్రధాన సబ్జెక్టులైన భౌతిక, రసాయన, జీవ, జంతు, ఆర్థిక, రాజనీతి శాస్త్రాలు, గణితం, కామర్స్‌, చరిత్ర సబ్జెక్టులకు కొత్త పుస్తకాలు రానున్నాయి. 
 
ఇప్పటి వరకు ప్రైవేటు పబ్లిషర్స్‌ ముద్రించిన పుస్తకాలే మార్కెట్‌లో అందుబాటులో ఉండగా.. ఈ ఏడాది ఉన్నత విద్యామండలి కూడా అందించనుంది. ఒకే పాఠాన్ని తెలుగు, ఆంగ్ల భాషల్లో పక్కపక్కనే ముద్రించనుంది. ఆంగ్లం అర్థం కానివారు తెలుగులో చదువుకునేందుకు వీలుగా ఈ పద్ధతి పాటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments