Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిరణ్ రాయల్ బాధితురాలు కిలేడీనా?.. చెన్నై మీదుగా జైపూర్‌కు తరలింపు...

ఠాగూర్
మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (08:39 IST)
జనసేన పార్టీ తిరుపతి ఇన్‌చార్జ్ కిరణ్ రాయల్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసిన లక్ష్మి అనే మహిళపై పలు మోసం కేసులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా, క్రిప్టో కరెన్సీ వ్యవహారంలో గత 2021లో లక్ష్మిపై కేసు నమోదైవుంది. అప్పటి నుంచి ఆమె పరారీలో ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా కిరణ్ రాయల్‌పై లైంగిక, మోసం ఆరోపణలు చేసిన లక్ష్మిరెడ్డి చేశారు. ఈ వార్త సంచలనం కావడంతో పాటు విలేకరులతో ఆమె మాట్లాడుతున్న దృశ్యాలు టీవీల్లో వచ్చాయి. టీవీల్లో లక్ష్మిరెడ్డిని గుర్తించిన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ పోలీసులు.. సోమవారం తిరుపతికి వచ్చి ఆమెను అరెస్టు చేశారు. 
 
ఆ తర్వాత ఆమెను చెన్నై మీదుగా జైపూర్‌కు తరలించారు. వైద్య పరీక్షల తర్వాత తిరుపతి మొదటి అదనపు సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. ట్రాన్సిస్ట్ అరెస్టు వారెంట్‌ ఉండటంతో లక్ష్మిరెడ్డిని జైపూర్ పోలీసులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. అయితే, తనకు ప్రాణహాని ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులను తోడుగా తీసుకెళ్లేందుకు కోర్టు అవకాశం కల్పించింది. 
 
కాగా, క్రిప్టో కరెన్సా వ్యవహారంలో 2021లో జైపూర్, చంద్వాది పోలీస్ స్టేషన్‌లో లక్ష్మిరెడ్డిపై కేసు నమోదైవుంది. అప్పటి నుంచి ఆమె పరారీల ఉన్నారు. మీడియాలో లక్ష్మిరెడ్డిని గుర్తించి తిరుపతికి వచ్చిన జైపూర్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అక్టోబరు 31వ తేదీన పెళ్లి చేసుకుంటావా? ప్రియురాలికి సినీ దర్శకుడు ప్రపోజ్ (Video)

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్

Sridevi: ఆరోజునే 3డీలోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్

SS Rajamouli: నా ఎక్స్పెక్ట్ కు మించి నాని చాలా ముందుకు వెళ్లిపోయాడు : ఎస్ఎస్ రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం