Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దిరెడ్డి ఇలాకాలో జారుకుంటున్న వైకాపా నేతలు.. టీడీపీలో చేరేందుకు సిద్ధం!!

వరుణ్
శుక్రవారం, 5 జులై 2024 (12:03 IST)
వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో వైకాపాకు చెందిన నేతలు మెల్లగా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. గత ఐదేళ్లపాటు తమ కన్నుసన్నలతో జిల్లా మొత్తాన్ని శాసించిన పెద్దిరెడ్డి... ఇపుడు చేజారిపోతున్న నేతలను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు. తాజాగా చిత్తూరు జిల్లా కార్పొరేషన్‌లో వైకాపాకు భారీ షాక్ తగిలింది. నగర మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేశ్ రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు వైకాపాను వీడి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. 
 
శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో వీరంతా టీడీపీ కండువా కప్పుకునేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో వైకాపా కార్పొరేటర్లు టీడీపీలోకి చేరడంతో వైకాపా పాలకవర్గం పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది. దీన్ని వైకాపా నేతలు ముఖ్యంగా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు, రాజంపేట వైకాపా ఎంపీ మిథున్ రెడ్డిలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ నేతలు చేజారిపోకుండా చర్యలు చేపట్టారు. అయితే, అనేక ప్రాంతాల్లో వైకాపా నేతలు మాత్రం పార్టీ మారేందుకే సిద్ధమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments