Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడెల కుమార్తెకు హైకోర్టులో ఊరట...

Webdunia
గురువారం, 25 జులై 2019 (16:32 IST)
ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ కుమార్తె విజయలక్ష్మికి హైకోర్టులో ఊరట లభించింది. నరసరావు పేటలో నమోదైన, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో, విజయలక్ష్మిని అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ తర్వాత ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 13వ తేదీకి వాయిదా వేసింది. విజయలక్ష్మి తన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, అదేవిధంగా చంపేస్తామని బెదిరించారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
 
అలాగే, గత టీడీపీ హయాంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా కోడెల శివప్రసాద్ కుటుంబ సభ్యులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేక అరాచకాలకు పాల్పడ్డారంటూ పలువురు మీడియా ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ క్రమంలోనే విజయలక్ష్మిపై అట్రాసిటీ కేసు నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments