Webdunia - Bharat's app for daily news and videos

Install App

భ‌వ‌న నిర్మాణ ప‌నుల్లేవ్... మేం ప‌చ్చ‌గ‌డ్డి తినాలా? కార్మికుల ఆగ్ర‌హం

విజ‌య‌వాడ ‌: మీ మానాన మీరు పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసేశారు. ఇపుడు భ‌వ‌న నిర్మాణ ప‌నుల‌న్నీ కుంటుబ‌డిపోయాయి. కూలీ ఇచ్చే నాధుడు లేడు. ప‌నులు లేవు... ఇక మేం ఏం తిని బ‌త‌కాలి? ప‌చ్చ‌గ‌డ్డా అంటూ భ‌వ‌న నిర్మాణ కార్మికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (21:14 IST)
విజ‌య‌వాడ ‌:  మీ మానాన మీరు పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసేశారు. ఇపుడు భ‌వ‌న నిర్మాణ ప‌నుల‌న్నీ కుంటుబ‌డిపోయాయి. కూలీ ఇచ్చే నాధుడు లేడు. ప‌నులు లేవు... ఇక మేం ఏం తిని బ‌త‌కాలి? ప‌చ్చ‌గ‌డ్డా అంటూ భ‌వ‌న నిర్మాణ కార్మికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రూ.500, 1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయటంతో చిల్లర సమస్య ఏర్పడి తామెంతో ఇబ్బందులు పడుతున్నామని విజ‌య‌వాడ‌లోని సింగ్ న‌గ‌ర్ ఏరియా  భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. 
 
కేంద్రం నిర్ణయంతో తాము ఉపాధి కోల్పోయామని, పనికి వెళ్ళినా యజమాని రూ.500 ఇస్తుంటే చిల్లర దొరకక నానా ఇబ్బందులు పడుతున్నామని ధర్నాకు దిగారు. ఉపాధి పోయిందంటూ ప్లేట్లలో గడ్డి, చెట్ల ఆకులు పెట్టుకుని తింటూ వినూత్నంగా నిరసన తెలిపారు. న‌ల్ల కుబేరులు బాగానే ఉన్నార‌ని, తాము మాత్రం ప‌నులు లేక ప‌స్తులుంటున్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments