Webdunia - Bharat's app for daily news and videos

Install App

టచ్ చేసి చూడండి అంటున్న భూమా అఖిలప్రియ.. ఆ స్కెచ్‌తో ఎ.వి.సుబ్బారెడ్డి..?

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (20:30 IST)
కర్నూలు జిల్లాలో ఎ.వి.సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ కుటుంబం మధ్య జరుగుతున్న తగాదా అంతా ఇంతా కాదు. ఇద్దరూ టిడిపిలోనే ఉన్నా పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వారి కుటుంబంలో ఉంది. ఏకంగా ఎ.వి.సుబ్బా రెడ్డి హత్యకు ప్లాన్ కూడా భూమా అఖిలప్రియ చేసిందంటూ ఎస్పీని కలిసింది ఎవి సుబ్బారెడ్డి కుటుంబం.
 
ఎస్పీ అన్బురాజన్‌ను కలిసి భూమా అఖిలప్రియతో పాటు హత్యకు ప్లాన్ చేసింది మరో ఆరుమంది ఉన్నారని వారందరినీ వెంటనే అరెస్టు చేయాలంటున్నారు. ఇందులో భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ కూడా ఉన్నాడంటున్నారు ఎవి సుబ్బారెడ్డి. తన కుమార్తె జశ్వంతిని వెంటపెట్టుకుని వచ్చిన సుబ్బారెడ్డి తనకు న్యాయం చేయాలంటున్నాడు.
 
అయితే సొంత పార్టీ నేతల మధ్యే ఈ గొడవ జరుగుతుండటం ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది. అయితే తననూ ఎవరూ టచ్ చేయలేరంటోంది అఖిలప్రియ. నన్ను గానీ, నా కుటుంబాన్ని టచ్ చేసే ధైర్యం ఉందా అంటూ తన అనుచరులతో బహిరంగానే చెబుతున్నారు భూమా అఖిలప్రియ. మొత్తం మీద కర్నూలులో వీరి మధ్య జరుగుతున్న రచ్చ కాస్త రాజకీయ వేడిని పుట్టిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments