Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేతలకు పనీపాట లేదు : అఖిలప్రియా రెడ్డి

Webdunia
ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (19:49 IST)
ఏపీలోని వైకాపా ఎమ్మెల్యేలకు, నేతలకు పనిపాట లేకుండా, ప్రతిపక్షాల మీద పాటిస్తున్నారని టీడీపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియా రెడ్డి ఆరోపించారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, ఈ మూడేళ్ళ కాలంలో ఒక్క వైసిపి ఎమ్మెల్యే అయిన ఈ అభివృధ్ధి పని చేసానని కాలర్ ఎగరేసి చెప్పగల పరిస్థితి ఉందా…? అంటూ ఆమె నిలదీశారు. 
 
వైసిపి ప్రభుత్వ పాలనపై ప్రజలలో బాగా చర్చ జరుగుతోందన్నారు. వైసిపి అధికార్లలోకి రావడానికి బాగా పని చేసిన ఉద్యోగులకు ప్రభుత్వం కొత్త పీఆర్సీ పేరుతో తీవ్ర అన్యాయం చేసిందన్నారు. 
 
వైసిపి ప్రభుత్వం అమరావతిని మూడు ముక్కలు చేసి రైతులను ఇద్దరు పెత్తనం చేసారు. వైసిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్పంచులు ఇలా అన్ని గెలిచిన అభివృద్ది సున్నా అని ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments