Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేతలకు పనీపాట లేదు : అఖిలప్రియా రెడ్డి

Webdunia
ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (19:49 IST)
ఏపీలోని వైకాపా ఎమ్మెల్యేలకు, నేతలకు పనిపాట లేకుండా, ప్రతిపక్షాల మీద పాటిస్తున్నారని టీడీపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియా రెడ్డి ఆరోపించారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, ఈ మూడేళ్ళ కాలంలో ఒక్క వైసిపి ఎమ్మెల్యే అయిన ఈ అభివృధ్ధి పని చేసానని కాలర్ ఎగరేసి చెప్పగల పరిస్థితి ఉందా…? అంటూ ఆమె నిలదీశారు. 
 
వైసిపి ప్రభుత్వ పాలనపై ప్రజలలో బాగా చర్చ జరుగుతోందన్నారు. వైసిపి అధికార్లలోకి రావడానికి బాగా పని చేసిన ఉద్యోగులకు ప్రభుత్వం కొత్త పీఆర్సీ పేరుతో తీవ్ర అన్యాయం చేసిందన్నారు. 
 
వైసిపి ప్రభుత్వం అమరావతిని మూడు ముక్కలు చేసి రైతులను ఇద్దరు పెత్తనం చేసారు. వైసిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్పంచులు ఇలా అన్ని గెలిచిన అభివృద్ది సున్నా అని ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి లోకి అడుగుపెట్టిన అక్షయ్ ఖన్నా

ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి పై ప్రియమార సాంగ్ చిత్రీకరణ

Rashmika : గర్ల్ ఫ్రెండ్ రశ్మిక కోసం పాటలో గొంతుకలిపిన విజయ్ దేవరకొండ

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments