Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్తీ పాపానికి పాల్పడినవారు రక్తం కక్కుకుని చావాలి : భూమన కరుణాకర్ రెడ్డి (Video)

ఠాగూర్
సోమవారం, 23 సెప్టెంబరు 2024 (09:35 IST)
కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగివుంటే బాధ్యులు రక్తం కక్కుకుని చనిపోవాలంటూ తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈ కల్తీ లడ్డూ వ్యవహారంపై ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. తిరుమల లడ్డూ కల్తీ జరిగివుంటే ఈ మహా పాపానికి పాల్పడినవారు రక్తం కక్కుకుని చావాలి. శ్రీవారిని అదే కోరుకుంటున్నా అన్నారు. 
 
రాష్ట్రంలో వైకాపా, తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా శాశ్వతంగా కనుమరుగు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు ఒడిగడుతున్నారని, ఇందుకోసం సాక్షాత్తూ ఆ శ్రీవారిని పావుగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు  ఆరోపణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకుని సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments