Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమాధి తవ్వుకుని అందులోనే అన్న‌దాత‌ల వినూత్న నిర‌స‌న‌

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (10:00 IST)
రైతుల నుంచి భూములు బలవంతంగా గుంజటానికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఆర్థిక, రాజకీయ వత్తిళ్లకు తలొగ్గి భూములు వదులుకుంటున్న అన్నదాతలెందరో. 
 
తాజాగా యూపీలో కూడా భూసేకరణ చేయాలని యోగి సర్కార్‌ నిర్ణయించింది. ఘజియాబాద్‌లోని మండోలా విహార్‌ పథకం ద్వారా అభివృద్ధి పనుల‌కు వ్యతిరేకంగా ఆరు గ్రామాలకు చెందిన రైతులు భూ సమాధి ఉద్య‌మాన్ని చేపట్టారు.
 
సమాధిలా తవ్వి అన్నదాతలు అందులో కూర్చున్నారు. తమకు పరిహారంతో పాటు, ఇతర పునరావాస కార్యక్రమాలు చేపట్టేదాక సమాధి నుంచి బయటకు రామని కరాఖండిగా చెబుతున్నారు.
 
2016 డిసెంబర్‌ 2న మండోలా సహా ఆరు గ్రామాల రైతులు 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమికి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ నిరసన ప్రారంభించారు. ఇపుడు వినూత్నంగా సమాధి తవ్వుకుని ఆందోళనకు దిగటం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments