Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమాధి తవ్వుకుని అందులోనే అన్న‌దాత‌ల వినూత్న నిర‌స‌న‌

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (10:00 IST)
రైతుల నుంచి భూములు బలవంతంగా గుంజటానికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఆర్థిక, రాజకీయ వత్తిళ్లకు తలొగ్గి భూములు వదులుకుంటున్న అన్నదాతలెందరో. 
 
తాజాగా యూపీలో కూడా భూసేకరణ చేయాలని యోగి సర్కార్‌ నిర్ణయించింది. ఘజియాబాద్‌లోని మండోలా విహార్‌ పథకం ద్వారా అభివృద్ధి పనుల‌కు వ్యతిరేకంగా ఆరు గ్రామాలకు చెందిన రైతులు భూ సమాధి ఉద్య‌మాన్ని చేపట్టారు.
 
సమాధిలా తవ్వి అన్నదాతలు అందులో కూర్చున్నారు. తమకు పరిహారంతో పాటు, ఇతర పునరావాస కార్యక్రమాలు చేపట్టేదాక సమాధి నుంచి బయటకు రామని కరాఖండిగా చెబుతున్నారు.
 
2016 డిసెంబర్‌ 2న మండోలా సహా ఆరు గ్రామాల రైతులు 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమికి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ నిరసన ప్రారంభించారు. ఇపుడు వినూత్నంగా సమాధి తవ్వుకుని ఆందోళనకు దిగటం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments