Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబర్‌ 8 నుంచి భవానీల మాలధారణ

Webdunia
శనివారం, 19 అక్టోబరు 2019 (20:22 IST)
భవానీల మాలధారణ కార్యక్రమం నవంబర్‌ 8 నుంచి ప్రారంభమవుతుందని దుర్గగుడి ఇ.ఒ. సురేశ్‌ కుమార్‌ చెప్పారు. డిసెంబర్‌ 18 నుంచి 22 వరకూ భవానీల దీక్ష విరమణ ఉంటుందని ఆయన అన్నారు. ఈ ఏడాది కనీసం 5 లక్షల మంది భవానీలు వస్తారని అంచనా వేశామన్నారు. దసరా ఉత్సవాల్లో దుర్గ గుడికి 13.67 కోట్ల రూపాయిల ఆదాయం లభించిందని ఆయన అన్నారు.
జాతీయ సఫాయి కర్మాచారిస్ చైర్ పర్సన్ మన్హర్ వల్జిభాయ్ జాల గారు శ్రీ అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరము సఫాయి కర్మాచారిస్ చైర్ పర్సన్ మన్హర్ వల్జిభాయ్ జాలకి వేదపండితులు వేదాశీర్వచనము చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి అమ్మవారి ప్రసాదము, చిత్రపటమును అందజేసినారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments