Webdunia - Bharat's app for daily news and videos

Install App

పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలి

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (12:28 IST)
జాతీయ పతాక రూపశిల్పి  శ్రీ పింగళి వెంకయ్య కావడం మన తెలుగు వారందరికీ చాలా గర్వకారణం. ఆగస్టు 2 ఆయన జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించారు  పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ సీఈవో జంగా శ్రీనివాస్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  జాతీయ జెండా తయారు చేసిన తెలుగు వాడి గొప్పతనాన్ని  కీర్తిస్తూ వాడవాడలా ఆయన జయంతి కార్యక్రమాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన జయంతి ఆగస్టు 2  మరియు వర్ధంతి  జులై 4లను జాతీయ పర్వదినాలుగా ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. పింగళి వెంకయ్య గారికి భారతరత్న ప్రకటించాలి అని జంగా శ్రీనివాస్ విజ్ఞప్తి చేసారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments