Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు: ఆరోగ్య శాఖ

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (23:19 IST)
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం సర్వ జన ఆసుపత్రిలో  లాండ్రీ, డైట్, ఆక్సిజన్ ప్లాంట్లను ఆయన పరిశీలించారు. 
 
రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో శానిటేషన్, సెక్యురిటి సిబ్బంది పని తీరు పై ఆయన సమీక్షించారు. రోగులకు అందించే ఆహారంలో నాణ్యత లోపించకుండా చూడాలని ఆయన ఆదేశించారు. 
 
శానిటేషన్ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ముందుగా సూపరింటెండెంట్ ఛాంబర్ లో పలు అంశాలపై ఆయన సమీక్షించారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు రాజకుమారి, అనుపమాంజలి, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పద్మావతి, సివిల్ సర్జన్ ఆర్ యం ఓ డాక్టర్ సతీష్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ మంజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments