Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతి మిస్సింగ్ కేసు.. పవన్ జోక్యంతో చేధించారు.. జమ్మూలో 9 నెలల తర్వాత?

సెల్వి
మంగళవారం, 2 జులై 2024 (14:48 IST)
యువతి మిస్సింగ్ కేసును బెజవాడ పోలీసులు చేధించారు. ఈ కేసులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జోక్యం చేసుకోవడంతో యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదృశ్యమైన యువతి విజయవాడ రామవరప్పాడుకు చెందిన యువకుడితో జమ్మూలో ఉన్నట్లు గుర్తించి ఇద్దరినీ అదుపులోకి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఏపీలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాలతో యువతి మిస్సింగ్ కేసుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన నగర పోలీసు కమిషనర్ ఈ కేసును కొద్ది రోజుల్లోనే చేధించారు. 
 
తన కుమార్తె అదృశ్యమై 9 నెలలు అయ్యిందని యువతి తల్లి పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో తొమ్మిది నెలల తర్వాత యువతి ఆచూకీ లభ్యమైంది. దీంతో పోలీసులు జమ్మూ నుంచి విజయవాడకు యువతి, యువకుడిని పోలీసులు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments