Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్ట్ గోదావరి జిల్లాలో కరోనా కలకలం - ఒమిక్రాన్ తొలి కేసు

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (16:18 IST)
వెస్ట్ గోదావరి జిల్లాలో ఒమిక్రాన్ వైరస్ కలకలం సృష్టిచింది. ఈ జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈ నెల 21వ తేదీన ఏలూరు రూరల్ పత్తికోళ్ళ లంకలో కువైట్ నుంచి వచ్చిన 41 యేళ్ల మహిళకు ఒమిక్రాన్ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా వెల్లడించారు. ఇదే జిల్లాలో నమోదైన తొలి ఒమిక్రాన్ కేసు అని చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పారు. 
 
కాగా, నెల 45 రోజుల్లో జిల్లాకు 6,856 మంది విదేశాల నుంచి వచ్చారని తెలిపారు. వీరికి ఎయిర్‌పోర్టులోనే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసిన తర్వాతే సొంతూర్లకు అనుమతిస్తున్నట్టు చెప్పారు. వీరిలో 14 మంది కోవిడ్ పాజిటివ్ అని తేలిందని చెప్పారు. 
 
విదేశాల నుంచి వచ్చిన వారిలో 4,200 మందికి 8 రోజుల తర్వాత టెస్టులు చేయగా, ప్రైమరీ కాంటాక్ట్స్ నెగెటివ్ అని ఫలితం వచ్చిందన్నారు. అలాగే, మరో 2,600 మంది 8 రోజుల వ్యవధిలో ఉన్నారనీ వీరికి కూడా నిర్ధారణ పరీక్షలు చేయాల్సివుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments