Webdunia - Bharat's app for daily news and videos

Install App

11వ తేదీ నుండి రాయదుర్గం మీదుగా బెంగళూరు- హోసపేట ప్రత్యేక ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు

Bangalore-Hospet
Webdunia
శనివారం, 6 మార్చి 2021 (19:17 IST)
ఈనెల 11వ తేదీ నుండి బెంగళూరు నుండి తుమకూరు, రాయదుర్గం, బళ్ళారి మీదుగా హోస్పేటకు ప్రత్యేక ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెడుతున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆరు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపేందుకు రైల్వే బోర్డు అంగీకరించింది.
 
వీటిలో ట్రైన్ నెంబర్ 06243 మార్చి 11వ తేదీ ఉదయం ఐదు గంటలకు బెంగళూరు సెంట్రల్ స్టేషన్ నుండి బయలుదేరి తుంకూర్ మీదుగా రాయదుర్గంకి మధ్యాహ్నం 11:53 గంటలకు చేరుకొని 11:55కు బయలు దేరుతుంది. బళ్లారికి 01:45 చేరుకుని 01:55కి బయలుదేరి 3-45 హోసపేట రైల్వేస్టేషనుకు చేరుకుంటుంది.
 
ట్రైన్ నెంబర్ 06244 మార్చి 12వ తేదీన హోస్పేట స్టేషన్ నుండి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి 1:30కి బళ్లారి స్టేషన్ చేరుకుంటుంది అక్కడ 1:40కి బయలుదేరి రాయదుర్గం స్టేషనుకి 2:48కి చేరుకుని 2:50కు బయలుదేరుతుంది. ఈ రైలు రాత్రి 10:45కు బెంగళూరు సెంట్రల్ స్టేషన్ చేరుకుంటుంది. సాధారణ ఛార్జీలతో నడిచే ఈ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతిరోజు నడుపబడుతుంది. ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments