Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి విమానాశ్రయంలో పరుగులు పెట్టిన బండ్ల గణేష్... బ్లేడు బండ్లా అంటూ...

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (20:21 IST)
తెలంగాణా రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశాడు నిర్మాత బండ్ల గణేష్. తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం ఖాయమని జోస్యం చెప్పారాయన. అయితే ఈ నెల 11వ తేదీన జరిగిన కౌంటింగ్‌లో కారు వేగానికి కాంగ్రెస్ హస్తం జావగారిపోయింది. దీంతో అప్పటి నుంచి బండ్ల గణేష్ మీడియాకు కనిపించకుండా తిరుగుతున్నారు. తన ఇంటిలోనే కాకుండా తన సన్నిహితులు ఇంటిలో కూడా లేకుండా ఒక రహస్య ప్రదేశాన్ని ఎంచుకుని దాక్కున్నారు.
 
అయితే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించారు బండ్ల గణేష్. కుటుంబ సమేతంగా ఆయన తిరుపతికి వచ్చారు. బండ్ల గణేష్‌ను చూసిన టాక్సీ డ్రైవర్లు బ్లేడ్ ఎక్కడ అంటూ గట్టిగా అరిచారు. దీంతో గణేష్ ముఖంలో ఆందోళనకర వాతావరణం కనిపించింది. పరుగెత్తికెళ్ళి కారులో కూర్చున్నారు బండ్ల గణేష్. వైకుంఠ ఏకాదశి కావడంతో రేపు తిరుమల శ్రీవారిని బండ్ల గణేష్ కుటుంబ సమేతంగా దర్శించుకునే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

Saptami: పవన్ కల్యాణ్ అభిమానిని, తెరపై నేను కనిపించకపోవడానికి కారణమదే : సప్తమి గౌడ

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments