Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐతే ఇప్పుడేం చేయమంటావ్... బ్లేడుతో కోసుకోమంటావా... బండ్ల గణేష్(Video)

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (11:08 IST)
తెలంగాణా ఎన్నికల్లో టీఆరెస్ గెలిస్తే బ్లేడ్‌తో గొంతు కోసుకుంటానని శపథం చేసి కాంగ్రెస్ ఓటమితో అజ్ఞాతం లోకి వెళ్లిపోయిన బండ్ల గణేష్ తిరుమలలో ప్రత్యక్షం అయ్యాడు. మీడియాను తప్పించుకునేందుకు నానా ఇబ్బంది పడ్డారు. ఐతే మీడియా వదులుతుందా... చుట్టుముట్టేసింది. దీనితో తప్పించుకోలేక మాట్లాడక తప్పింది కాదు.
 
గొంతు గోసుకుంటానన్నారుగా ఓ విలేకరి అడగ్గా... ఐతే ఇప్పుడేం చేయమంటావ్... కోసుకోమంటావా... కోపంలో ఎన్నో అంటారు. మా కార్యకర్తల ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కోసం అలా అన్నాను. అది కాస్తా ఓవర్ కాన్ఫిడెన్స్ అయిందంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఓటమి బాధతోనే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నానని.. ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే అలా అన్నానని.. మాట వరుసకు వంద అంటామని వదిలేయమoటూ మీడియాను దాటుకుని వెళ్ళిపోయాడు బండ్ల. చూడండి వీడియో... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments