Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువగళం పాదయాత్రలో బాలకృష్ణ-పూలవర్షం కురిపించి స్వాగతం

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (16:45 IST)
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ నందమూరి బాలకృష్ణతో కలిసి యువగళం పాదయాత్ర సాగింది. ఇద్దరు రాజకీయ ప్రముఖులను కలిసి చూసేందుకు ప్రజలు పోటీ పడ్డారు. 
 
బాలకృష్ణ క్యాప్ ధరించి యాత్రలో ఉత్సాహంగా పాల్గొని ఉత్సాహం నింపారు. వారితో సెల్ఫీలు దిగేందుకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహం చూపారు. పాదయాత్రలో భాగంగా నారా లోకేష్- బాలకృష్ణ ఇద్దరూ డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. 
 
పాదయాత్రకు ముందు బాలకృష్ణకు పూలవర్షం కురిపించి స్వాగతం పలికారు. యువగళం పాదయాత్ర సాగుతున్న కొద్దీ టీడీపీ అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది.

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments