Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీరాల బీచ్‌‍లో వసుంధరతో కలిసి బాలయ్య సందడి

Webdunia
ఆదివారం, 16 జనవరి 2022 (14:01 IST)
సంక్రాంతి సంబరాల కోసం తన అక్క-బావ దగ్గుబాటి పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఊరైన కారంచేడుకు సినీ నటుడు బాలకృష్ణ ఆయన సతీమణి వసుంధరలు వచ్చారు. వారు గ్రామంలో భోగి పండుగ, సంక్రాంతి, కనుమ పండుగలను ఘనంగా జరుపుకున్నారు. 
 
కనుమ పండుగ రోజున తన బంధువులతో కలిసి బాలకృష్ణ దంపతులు చీరాల సమీపంలోని వాడరేవు బీచ్‌కు వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకర వాతావరణంలో గడిపారు. 
 
ఈ సందర్భంగా బాలయ్య సతీమణి వసుంధర‌ను బీప్‌ను బీప్‌లో ఎక్కించుకని సరదాదాగా బీచ్‌ రైడింగ్‌లో పాల్గొన్నారు. కాగా, శనివారం పురంధేశ్వరి నివాసంలో సరదాగా బాలయ్య గుర్రమెక్కి సందడి చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments