Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీరాల బీచ్‌‍లో వసుంధరతో కలిసి బాలయ్య సందడి

Webdunia
ఆదివారం, 16 జనవరి 2022 (14:01 IST)
సంక్రాంతి సంబరాల కోసం తన అక్క-బావ దగ్గుబాటి పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఊరైన కారంచేడుకు సినీ నటుడు బాలకృష్ణ ఆయన సతీమణి వసుంధరలు వచ్చారు. వారు గ్రామంలో భోగి పండుగ, సంక్రాంతి, కనుమ పండుగలను ఘనంగా జరుపుకున్నారు. 
 
కనుమ పండుగ రోజున తన బంధువులతో కలిసి బాలకృష్ణ దంపతులు చీరాల సమీపంలోని వాడరేవు బీచ్‌కు వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకర వాతావరణంలో గడిపారు. 
 
ఈ సందర్భంగా బాలయ్య సతీమణి వసుంధర‌ను బీప్‌ను బీప్‌లో ఎక్కించుకని సరదాదాగా బీచ్‌ రైడింగ్‌లో పాల్గొన్నారు. కాగా, శనివారం పురంధేశ్వరి నివాసంలో సరదాగా బాలయ్య గుర్రమెక్కి సందడి చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments