బాయ్‌ఫ్రెండ్‌కు వీడియో కాల్ చేసి ఉరేసుకున్న బీటెక్ విద్యార్థిని

ప్రకాశం జిల్లాలో విషాదం జరిగింది. బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తన బాయ్ ఫ్రెండ్‌కు వీడియో కాల్ చేసి, ఎంబీఏ చదువుతున్న విద్యార్థిని హనీషా చౌదరి కాలేజీ హాస్టల్‌లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని మరణించి

Webdunia
ఆదివారం, 18 ఫిబ్రవరి 2018 (13:37 IST)
ప్రకాశం జిల్లాలో విషాదం జరిగింది. బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తన బాయ్ ఫ్రెండ్‌కు వీడియో కాల్ చేసి, ఎంబీఏ చదువుతున్న విద్యార్థిని హనీషా చౌదరి కాలేజీ హాస్టల్‌లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని మరణించిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతపురం జిల్లాకు చెందిన హనీషా అనే యువతి కొంపల్లిలోని శివశివానీ కాలేజీలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతోంది. ఈమె దక్షిణ్ పటేల్ అనే యువకుడిని ఆమె ప్రేమించింది. 
 
అయితే, వారిమధ్య ఏం జరిగిందో ఏమో తెలియదుకానీ, ప్రియుడికి వీడియో కాల్ చేసింది. ప్రియుడు వీడియో చూస్తుండగానే ఆ యువతి ఉరేసుకుంది. వెంటనే అతను హాస్టల్‌కు చేరుకుని, విషయం చెప్పి తలుపులను బద్దలు కొట్టి చూడగా, ఆమె అపస్మారక స్థితిలో కనిపించింది. 
 
ఆమె ఫ్రెండ్స్ సాయంతో సిగ్మా ఆసుపత్రికి తరలిస్తుండగా, ఈలోగానే ప్రాణాలు కోల్పోయింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, అనంతపురంలో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments