Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయానికే కన్నం

Webdunia
శనివారం, 27 మార్చి 2021 (18:08 IST)
గోవిందరాజస్వామి ఆలయంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. భక్తుల ముసుగులో లోపలికి వెళ్ళిన దొంగ ఆలయం లోపలి ఉండిపోయినట్లు తెలుస్తోంది. ఏకాంత సేవ పూర్తయిన తర్వాత టిటిడి సిబ్బంది మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత దొంగ తమ చేతివాటం చూపించినట్లు తెలుస్తోంది.
 
తెల్లవారుజామున ఆలయంలోకి వెళ్ళిన టిటిడి సిబ్బంది హుండీతో పాటు వస్తువులు చిందర వందరగా పడి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే టీటీడీ విజిలెన్స్‌తో పాటు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
గోవిందరాజస్వామి ఆలయం లోపల ప్రస్తుతం టిటిడి విజిలెన్స్‌తో పాటు పోలీసులు సిసి కెమెరా ఫుటేజ్‌ను  పరిశీలిస్తున్నారు. నిందితుడు పాత నేరస్థుడిగా నిర్థారించుకున్నారు. అయితే ఆలయం నుంచి ఏం దొంగతనం చేశాడన్న విషయాన్ని టిటిడి అధికారులు నిర్థారించలేదు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments