Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయానికే కన్నం

Webdunia
శనివారం, 27 మార్చి 2021 (18:08 IST)
గోవిందరాజస్వామి ఆలయంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. భక్తుల ముసుగులో లోపలికి వెళ్ళిన దొంగ ఆలయం లోపలి ఉండిపోయినట్లు తెలుస్తోంది. ఏకాంత సేవ పూర్తయిన తర్వాత టిటిడి సిబ్బంది మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత దొంగ తమ చేతివాటం చూపించినట్లు తెలుస్తోంది.
 
తెల్లవారుజామున ఆలయంలోకి వెళ్ళిన టిటిడి సిబ్బంది హుండీతో పాటు వస్తువులు చిందర వందరగా పడి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే టీటీడీ విజిలెన్స్‌తో పాటు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
గోవిందరాజస్వామి ఆలయం లోపల ప్రస్తుతం టిటిడి విజిలెన్స్‌తో పాటు పోలీసులు సిసి కెమెరా ఫుటేజ్‌ను  పరిశీలిస్తున్నారు. నిందితుడు పాత నేరస్థుడిగా నిర్థారించుకున్నారు. అయితే ఆలయం నుంచి ఏం దొంగతనం చేశాడన్న విషయాన్ని టిటిడి అధికారులు నిర్థారించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments