Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుబ్రహ్మణ్యేశ్వరుని సేవలో బుల్లి తెర నటి పల్లవి

Webdunia
శనివారం, 22 జనవరి 2022 (17:43 IST)
బుల్లితెర న‌టి... అత్తారింటికి దారేది హీరోయిన్ ప‌ల్ల‌వి త‌న భ‌ర్త‌తో క‌లిసి సుబ్రహ్మణ్యేశ్వరుని పూజ‌లు చేసింది. కృష్ణా జిల్లా మోపిదేవిలో స్వయంభువుగా కొలువుతీరిన శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రముఖ బుల్లితెర నటి రామిశెట్టి పల్లవి దర్శించుకున్నారు.
 
 
ఆలయ ఆవరణలో గల నాగ పుట్టలో పల్లవి దంపతులు పాలు పోసి, మొక్కుబడులు చెల్లించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకొనగా, ఆలయ అర్చకులు వేద మంత్రోర్చనల మధ్య శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్లవి దంపతులను ఆలయ మర్యాదలతో సన్మానించారు. సుబ్రహ్మణ్యేశ్వరుని  అనుగ్ర‌హం కోసం ఈ దేవాల‌యానికి వ‌చ్చామ‌ని,  మోపిదేవిలో స్వయంభువుగా కొలువుతీరిన శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని  ద‌ర్శించ‌డం త‌మ సుకృత‌మ‌ని ప‌ల్ల‌వి పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

తర్వాతి కథనం
Show comments