Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 350 మంది మహిళలపై దాడులు, అత్యాచారాలు: అనిత

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (17:52 IST)
జగన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్నారు వంగలపూడి అనిత. కడప జిల్లా ప్రొద్దుటూరులో లావణ్యపై సునీల్ అనే ప్రేమోన్మాది కత్తితో దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే మహిళలకు రక్షణ కరువైందని చెప్పడానికి ఇదొక్క నిదర్శనం చాలు.
 
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 350 మంది మహిళలపై దాడులు, అత్యాచారాలు జరిగాయి. మహిళలకు రక్షణ కరువైంది. మహిళలు స్వేచ్ఛగా రోడ్ల మీదకు రావాలంటే భయపడుతున్నారు.
 
దిశ దశ లేని చట్టం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న నేతలకు ప్రేమోన్మద దాడులు కనిపించడం లేదా? మహిళా హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలోనే రోజురోజుకు మహిళలపై దారుణాలు చోటుచేసుకుంటున్నా అదుపు చేయలేకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా? అంటూ ప్రశ్నించారు అనిత. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments