Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగనన్న పెట్టిన ఈ పథకంతో ప్రజలు వణుకుతున్నారు : అచ్చెన్న

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (09:52 IST)
‘జగనన్న గుంతల పథకం’తో రోడ్డెక్కాలంటేనే ప్రజలు వణుకుతున్నారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మీడియా సమావేశంలో అచ్చెన్న మాట్లాడుతూ... అవినీతికి ప్రతిరూపాలుగా రాష్ట్రంలోని రోడ్లు ఉన్నాయని విమర్శించారు.

ప్రజలు గమ్యం చేరడానికి ముందే గతించేలా రోడ్లు తయారయ్యాయని, రెండేళ్లుగా రోడ్లకు మరమ్మత్తులు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదా..? అంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని రోడ్లు ప్రమాదాలకు నిలయాలుగా మారాయని ఆరోపించారు.

జగన్ సర్కార్.. అవినీతి మత్తులో తేలుతూ.. ప్రజలను రోడ్లపైనే పడవల్లో తిరిగే పరిస్థితికి తీసుకొచ్చిందని మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తులకు వెంటనే బడ్జెట్ విడుల చేయాలని, రోడ్లపై ఖర్చు చేసిన సొమ్ముకు సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments