Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌కు అచ్చెన్నాయుడు లేఖ: రైతులను ఆదుకోండి

Webdunia
శనివారం, 7 మే 2022 (11:43 IST)
సీఎం జగన్‌కు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఏపీలో ఇటీవ‌ల కురిసిన అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయ‌న కోరారు. వ‌ర్షాల‌కు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా రాష్ట్ర స‌ర్కారు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 
ఇప్పటికే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయార‌ని, వారిని అకాల వర్షాలు మరిన్ని ఇబ్బందుల‌కు గురిచేశాయని అన్నారు. మూడేళ్లుగా రాష్ట్రంలో రైతులు సంక్షోభంలో కూరుకుపోయారని పేర్కొన్నారు. 
 
రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.4 వేల కోట్ల ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు హామీలు ఏమ‌య్యాయ‌ని అచ్చెన్నాయుడు నిల‌దీశారు. 
 
మూడేళ్లలో వ‌ర్షాలకు దాదాపు రూ.20 వేల కోట్ల విలువైన‌ పంట నష్టం జ‌రిగింద‌ని, అయితే, ప్రభుత్వం ఇచ్చిన పరిహారం 10 శాతం కూడా దాటలేదని ఆయ‌న అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments