Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు తొక్కిసలాట తర్వాత ఆస్పత్రికి మంత్రులు క్యూ కట్టారు.. కుట్ర ఉండొచ్చు : అచ్చెన్న

Webdunia
సోమవారం, 2 జనవరి 2023 (15:52 IST)
గుంటూరులో ఉయ్యూరు ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం జరిగిన చంద్రన్న కానుకల పంపిణీలో తొక్కిసలాట జరగ్గా, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘటన తర్వాత క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైకాపా మంత్రులు క్యూ కట్టారు. దీనినిపై టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. 
 
తొక్కిసలాట ఘటన తర్వాత మంత్రులు ఆస్పత్రికి క్యూ కట్టడం వెనుక పలు అనుమానాలకు తావిస్తుందని అన్నారు. పైగా, వేల మంది వచ్చిన ప్రాంతంలో పట్టుమని పది మంది కూడా పోలీసులు భద్రత కల్పించలేదని ఆయన ఆరోపించారు. అలాగే, తొక్కిసలాట సమయంలో పోలీసులు కూడా సరిగా విధులు నిర్వహించలేదని చెప్పారు. 
 
గుంటూరు ఘటనకు జగన్ ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణమన్నారు. ఉయ్యూరు చారిటబుల్ ట్రస్ట్ పోలీసుల అనుమతితోనే ఈ సభను ఏర్పాటు చేసిందన్నారు. కానీ, వేలాది మంది జనం తరలివచ్చే ప్రాంతంలో కనీసం వంద మంది కూడా పోలీసులు లేరని అన్నారు. తోపులాట జరిగిన సమయంలో పోలీసులు కూడా సరిగా స్పందించలేదన్నారు. పైగా ఘటన జరిగిన వెంటనే మంత్రులు ఆస్పత్రికి క్యూ కట్టడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments