తిరుమలపై కొండపై వైసీపీ జెండాతో జీపు.. ఏం జరుగుతోంది.. అచ్చెన్నాయుడు

Webdunia
సోమవారం, 22 మే 2023 (16:28 IST)
తిరుమల కొండపై రాజకీయ ప్రచారాలు జరగడం నిషేధం. అలాంటిది.. తిరుమల కొండపై వైసీపీ జెండాతో జీపు తిరుగుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. 
 
ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలంటూ వైకాపా ప్రచారం సాగిస్తోందని విమర్శించారు. జగన్ రెడ్డి అండ్ కో తిరుమల వంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాన్ని రాజకీయ వేదికగా మార్చేశారంటూ మండిపడ్డారు. 
 
తిరుమలలో విజిలెన్స్ సిబ్బంది వున్నారా..? లేదా..? అని ఆయన గట్టిగా అడిగారు. కొండపై ఇలాంటి కార్యకలాపాలు జరుగుతుంటే విజిలెన్స్ సిబ్బంది ఏం చేస్తున్నారని అచ్చెన్నాయుడు నిలదీశారు.
 
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమలలో ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద విషయం జరుగుతుందని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

Dhruv Vikram: పీరియాడిక్ నేపథ్యంలో కబడ్డీ ఆట కథాంశంతో బైసన్ చిత్రం

Siddhu : క్యారెక్టర్ కుదిరితేనే షూటింగ్ కి వస్తానని చెప్పా : సిద్ధు జొన్నలగడ్డ

అరి సినిమా రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది - డైరెక్టర్ జయశంకర్

Rajamouli: రాజమౌళి సినిమానుంచి తీసేసిన ఆ వ్యక్తే ది రాజా సాబ్ విఎఫ్.ఎక్స్ లేట్ చేస్తున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments