Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలపై కొండపై వైసీపీ జెండాతో జీపు.. ఏం జరుగుతోంది.. అచ్చెన్నాయుడు

Webdunia
సోమవారం, 22 మే 2023 (16:28 IST)
తిరుమల కొండపై రాజకీయ ప్రచారాలు జరగడం నిషేధం. అలాంటిది.. తిరుమల కొండపై వైసీపీ జెండాతో జీపు తిరుగుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. 
 
ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలంటూ వైకాపా ప్రచారం సాగిస్తోందని విమర్శించారు. జగన్ రెడ్డి అండ్ కో తిరుమల వంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాన్ని రాజకీయ వేదికగా మార్చేశారంటూ మండిపడ్డారు. 
 
తిరుమలలో విజిలెన్స్ సిబ్బంది వున్నారా..? లేదా..? అని ఆయన గట్టిగా అడిగారు. కొండపై ఇలాంటి కార్యకలాపాలు జరుగుతుంటే విజిలెన్స్ సిబ్బంది ఏం చేస్తున్నారని అచ్చెన్నాయుడు నిలదీశారు.
 
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమలలో ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద విషయం జరుగుతుందని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments