Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ మన్యంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు.. కాశ్మీర్ అనుభూతి?

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (09:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం, ఏజెన్సీ (మన్యం) ప్రాంతాల్లో ఉష్ణోగ్రత్తలు ఒక్కసారిగా పడిపోయాయి. ఫలితంగా మన్యం తండాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా, అరకు, పాడేరు, లంబసింగి, చింతపల్లి ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల్లో గడ్డకట్టించే చలి ఉండే అవకాశాలు ఉన్నాయంటూ విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గితే కాశ్మీర్ అనుభూతిని పొందవచ్చని పేర్కొంది. 
 
కాగా, శనివారం తెల్లవారుజామున విశాఖ చింతపల్లిలో అత్యల్పంగా 5.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే విజయనగరం, శ్రీకాకుళం, గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం తదితర జిల్లాల్లో చలి తీవ్ర పెరిగింది. విజయవాడలో 12.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, చిత్తూరు జిల్లాలో పొగమంచు ప్రభావం ఎక్కువగా కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే సగటున 2 నుంచి 4 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments