విశాఖ మన్యంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు.. కాశ్మీర్ అనుభూతి?

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (09:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం, ఏజెన్సీ (మన్యం) ప్రాంతాల్లో ఉష్ణోగ్రత్తలు ఒక్కసారిగా పడిపోయాయి. ఫలితంగా మన్యం తండాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా, అరకు, పాడేరు, లంబసింగి, చింతపల్లి ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల్లో గడ్డకట్టించే చలి ఉండే అవకాశాలు ఉన్నాయంటూ విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గితే కాశ్మీర్ అనుభూతిని పొందవచ్చని పేర్కొంది. 
 
కాగా, శనివారం తెల్లవారుజామున విశాఖ చింతపల్లిలో అత్యల్పంగా 5.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే విజయనగరం, శ్రీకాకుళం, గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం తదితర జిల్లాల్లో చలి తీవ్ర పెరిగింది. విజయవాడలో 12.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, చిత్తూరు జిల్లాలో పొగమంచు ప్రభావం ఎక్కువగా కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే సగటున 2 నుంచి 4 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు.. కారణం ఏంటంటే?

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments