Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ మార్చుకున్న అసని తుఫాను - కోస్తాంధ్రకు ముప్పు

Webdunia
సోమవారం, 9 మే 2022 (22:13 IST)
ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైవున్న అసని తుఫాను తన దిశను మార్చుకుంది. ఇప్పటికే తీవ్ర తుఫానుగా మారిన అని.. ప్రస్తుతం విశాఖపట్టణానికి సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు భారత వాతవరణ శాఖ వెల్లడించింది. 
 
అయితే, ఈ తుఫాను తొలుత ఉత్తరాంధ్ర మీదుగా ఒడిశా తీరంవైపు వెళుతుందని అంచనా వేశారు. కానీ, ఇపుడు ఈ తుఫాను దశ మార్చుకుని కోస్తాంధ్ర వైపు కదులుతున్నట్టు సమాచారం. దీంతో కోస్తాంధ్రతో పాటు తమిళనాడుకు ఈ తుఫాను ముప్పు పొంచివుంది. 
 
అయితే, భారత వాతావరణ శాఖ సోమవారం వేసిన అంచనా ప్రకారం తుఫాను మంగళవారం నాటికి ఆంధ్రప్రదేశ్-ఒడిశా తీరానికి చేరుకుంటుంది. మరో రెండు రోజుల్లో ఈ రాష్ట్రాల తీర ప్రాంతాలను దాటే అవకాశం ఉన్నప్పటికీ, ఇది తీరాన్ని చేరుకునే అవకాశం లేదు.
 
మే 11 తేదీన ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అసని తుఫాను ప్రభావం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో నెలకొంది. నర్సీపట్నం, మచిలీపట్నం, విశాఖపట్నం, రాజమండ్రి, కోనసీమ, విజయవాడలలో వర్షాలు కురుస్తాయి. అనంతపురం, కడప జిల్లాల్లో ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments