Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో వివాదంలో బీఆర్ నాయుడు.. తీవ్రస్థాయిలో ఫైర్ అయిన ఓవైసీ

సెల్వి
శనివారం, 2 నవంబరు 2024 (20:59 IST)
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మరో వివాదంలో ఇరుక్కున్నట్లు తెలుస్తొంది. ఆయన టీటీడీలో ఉన్న అన్యమతస్థులను ఇతర డిపార్ట్‌మెంట్‌లకు సర్దుబాటు చేస్తామంటూ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తిరుమల శ్రీవారి సేవల్లో కేవలం హిందువులు మాత్రమే ఉండాలని ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపై తాజాగా, హైదరబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఘూటుగా స్పందించారు. 
 
తిరుమల ఎవడి సోమ్మంటూ ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ కేంద్రంలో తీసుకొస్తున్న వక్ఫ్ బోర్డ్, వక్ఫ్ కౌన్సిల్ లో హిందువేతరులకు కూడా చోటు కల్పిస్తు బిల్లు తీసుకొచ్చారన్నారు. హిందువులకు ఒక న్యాయం, ముస్లింలకు మరో న్యాయమా అంటూ ఫైర్ అయ్యారు.
 
ఒక వేళ వక్ఫ్ బోర్డు, వక్ఫ్ కౌన్సిల్‌లో హిందువేతరులకు అవకాశం ఇచ్చినట్లు, టీటీడీలో కూడా ఇతరులు ఉంటే మీకు ఏంటని అన్నారు. ముస్లింలకు ఒక న్యాయం, హిందువులకు మరోక న్యాయమా అంటూ కూడా మీడియా సమావేశంలో కేంద్రంలోని మోదీ సర్కారుపై ఘాటు విమర్శలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments